భారత్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌ టై
వెల్లింగ్టన్ వేదికగా జరిగిన భారత్- న్యూజిలాండ్‌ మ్యాచ్ మరోసారి ఉత్కంఠగా మారింది. నాల్గొవ టీ20 మ్యాచ్‌ టై గా ముగిసింది. భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. 166 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌ బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు…
నేటినుంచి కానిస్టేబుల్‌ అభ్యర్థులకు శిక్షణ
రాష్ట్రవ్యాప్తంగా కానిస్టేబుల్‌ అభ్యర్థుల శిక్షణ శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నది.మొత్తం 16,925 మంది కానిస్టేబుళ్లలో తొలుత సివిల్‌ అభ్యర్థులకు శిక్షణ ప్రక్రియ ప్రారం భం కానున్నదని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో శిక్షణ కార్యక్రమాన్ని సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌ పరేడ్‌గ్రౌండ…
ప్రైవేటు స్కూళ్లకు ఆన్‌లైన్‌లో అనుమతులు
రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్ల అనుమతుల ప్రక్రియను ఇకనుంచి ఆన్‌లైన్‌లో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. వెంటనే తగిన చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. 2020-21 విద్యాసంవత్సరం నుంచే ఇది అమలులోకి వస్తుందని చెప్పా…